‘ఎల్లుండి నుంచి అందరి ప్రొఫైల్ పిక్ అదే ఉండాలి

0
519
  1. ‘ఎల్లుండి నుంచి అందరి ప్రొఫైల్ పిక్ అదే ఉండాలి’

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈసారి AUG 15 వేడుకలను కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తాజాగా మన్ కీ బాత్లో మాట్లాడిన ఆయన.. AUG 2-15 వరకు దేశ పౌరులంతా తమ సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలని కోరారు. ఇది సమానత్వానికి సూచిక అని మోదీ అన్నారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here