టిడిపి ఎంపీల అవిశ్వాస తీర్మానంపై జనసేనాని స్పందన.

0
1148
టిడిపి

టిడిపి ఎంపీ లు  పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. దశాబ్దాల అనుభవం వున్న నాయకులకు కేంద్ర వంచన తెలియటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటే మేము నమ్మాలా? అంటూ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here